byసూర్య | Fri, Apr 19, 2024, 02:52 PM
నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం కొప్పోల్ గ్రామ ప్రజల ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీశ్రీశ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో భారతీయ జనతా పార్టీ నల్లగొండ పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు డా"నాగం వర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కొప్పోలు గ్రామ ఇతర పార్టీకి చెందిన సీనియర్ నాయకులు బిజెపిలోకి కండువా కప్పి ఆహ్వానించినారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు, జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు వంగూరు రాఖి, గడ్డం మహేష్, తెలుకుంట్ల రవికుమార్, అయితరాజు రమేష్, కట్టేకోలు రామకృష్ణ, అయితరాజు నాగరాజు, తుటిపల్లి రామకృష్ణ, వినోద్ రెడ్డి, సతీష్ చారి, బుషిపాక శంకర్, అయితాజు రాము, గణేష్, జనార్దన్, మహేష్, వెంకటేష్, వంశీ, ఏడ్పుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.