సైబర్ నేరానికి మోసపోయిన యువకుడు

byసూర్య | Fri, Apr 19, 2024, 10:14 AM

భువనగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన ఓ యువకుడు సైబర్ నేరగాళ్లకు మోసపోయాడు. ఓ యాప్ లో ఐఫోన్ ఆఫర్ ఉందంటూ నమ్మబలికి అతని నుండి సైబర్ నేరగాళ్లు 25 వేలు కాజేశారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైనట్లయితే వెంటనే 1930 కి ఫోన్ చేసి సమాచారం అందించి ఫిర్యాదు చేయాలని గురువారం భువనగిరి రూరల్ ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు


Latest News
 

ఈ రాష్ట్రాల్లో మరో మూడురోజులు అధిక ఉష్ణోగ్రతలు Thu, May 02, 2024, 10:28 AM
ట్రాఫిక్ పోలీసుల వాహనాల తనిఖీలు Thu, May 02, 2024, 10:26 AM
కార్మిక లోకాన్ని కాంగ్రెస్ కాపాడుకుంటుంది: ఎంపీ అభ్యర్థి నీలం మధు Thu, May 02, 2024, 10:23 AM
నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM