byసూర్య | Thu, Apr 18, 2024, 03:13 PM
దేవరకద్ర మండల పరిధిలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టులో గురువారం నాటికి 13 అడుగుల మేర నీరుంది. ఆయకట్టు యాసంగి పంటలకు కుడి ఎడమ కాలువల ద్వారా వీటిని విడుదల చేసి, ప్రస్తుతం నీటి విడుదల నిలిపివేశారు. మిషన్ భగీరథ తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.