కేదార్నాథ్ యాత్రికుల సౌకర్యార్థం అన్నప్రసాదం వితరణ

byసూర్య | Thu, Apr 18, 2024, 10:11 AM

కేదార్నాథ్ యాత్రికుల సౌకర్యార్థం అన్నప్రసాదం వితరణ చేయడం గొప్ప కార్యక్రమమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కొనియాడారు. బుధవారం సిద్దిపేటలో కేదార్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని పేర్కొన్నారు. వచ్చే నెల 3 నుంచి సరకులతో కూడిన లారీని సిద్దిపేట నుంచి తరలిస్తామని సేవా సమితి అధ్యక్షుడు చీకోటి మధుసూదన్ వెల్లడించారు.


Latest News
 

లేబర్ కోడ్ ల రద్దుకై పోరాటం ఉధృతం Wed, May 01, 2024, 01:49 PM
ఆటో నడిపిన ఫొటోను పోస్ట్ చేసిన హరీష్ రావు Wed, May 01, 2024, 12:33 PM
సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఘనంగా మేడే వేడుకలు Wed, May 01, 2024, 12:20 PM
భారీగా త‌గ్గిన ధ‌ర‌లు Wed, May 01, 2024, 12:19 PM
వచ్చే 4 రోజులు బయటకు రాకపోవడమే బెటర్ Wed, May 01, 2024, 11:36 AM