byసూర్య | Wed, Apr 17, 2024, 12:09 PM
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని కుమ్మరి కుంట్ల శివారులో సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై ఆగి ఉన్న సిమెంట్ లోడ్ లారీని మరో సిమెంట్ లోడ్ లారీ వెనకవైపు ఢీ కొట్టిన సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కిలోమీటర్ల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.