బాబ్లీ కేసులో బిలోలి కోర్టుకు ఎమ్మెల్యేలు

byసూర్య | Wed, Apr 17, 2024, 10:11 AM

మహారాష్ట్రలోని బిలోలి సెషన్ కోర్టులో బాబ్లీ కేసు విచారణకు మంగళవారం పెద్దపల్లి, కరీంనగర్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, గంగుల కమలాకర్, ప్రకాష్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు హన్మంతు షిండే, కెఎస్ రత్నం హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు అప్పటి ప్రభుత్వం తమపై లాఠీ ఛార్జి చేయడంతోపాటు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిందన్నారు.


Latest News
 

కాలువలో పడిన ఎమ్మెల్యే కారు Tue, Apr 30, 2024, 12:13 PM
అన్నారం నుంచి గుమ్మడిదల టూల్ ప్లాజా వరకు రోడ్ షో Tue, Apr 30, 2024, 12:12 PM
వినోద్ కుమార్ ను గెలిపించండి: బీఆర్ఎస్ నేతలు Tue, Apr 30, 2024, 10:46 AM
భద్రాద్రి జిల్లాలో భానుడి భగభగలు Tue, Apr 30, 2024, 10:39 AM
బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం Tue, Apr 30, 2024, 10:29 AM