ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం

byసూర్య | Tue, Apr 16, 2024, 10:23 PM

ఈ నెల 18న పలువురు కేంద్రమంత్రులు రాష్ట్రానికి వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వివిధ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో పాటు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, హర్దీప్ సింగ్ పూరీ గురువారం హైదరాబాద్ రానున్నారు.గోవా ముఖ్యమంత్రి సావంత్ మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుతో కలిసి ప్రచారం చేయనున్నారు. 


Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM