మనస్తాపంతో బీఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య

byసూర్య | Tue, Apr 16, 2024, 10:42 AM

సదాశివపేటలో మనస్తాపంతో బాలిక ఆత్మహత్య చేసుకుంది. సీఐ మహేష్ గౌడ్ తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన బాలిక(17) బీఫార్మసీ చదువుతోంది. ఆమె పలు కారణాలతో 2 నెలలుగా మానసిక వేదనతో ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఊరేసుకుంది. 'నా చావుకు ఎవరు కారణం కాదు' అని లేఖలో పేర్కొన్నట్లు సీఐ చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM