అగ్ని ప్రమాదంలో ఆరు ఎకరాల తోట దగ్ధం

byసూర్య | Mon, Apr 15, 2024, 10:11 PM

జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం బుడమరసు గ్రామంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో సోమవారం 6 ఎకరాల సుబాబుల్ తోట దగ్ధమైంది. ప్రమాదవశాత్తు జరిగిందా, లేక కావాలనే నిప్పు పెట్టారా అనే కోణంలో వడ్డేపల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు. సుమారు రూ. 6 లక్షల పైనే నష్టం జరిగి ఉంటుందని రైతులు రాజు, ఈశ్వర్, శేఖర్ కన్నీరు పెట్టారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM