రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

byసూర్య | Sat, Apr 13, 2024, 03:29 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో జరిగింది. ఎస్సై కిరణ్ కుమార్ శనివారం తెలిపిన వివరాలిలా. రాఘవపేటకు చెందిన మాదం గంగాధర్ (32) శుక్రవారం బైకుపై తన ఇంటికి వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే నిజామాబాద్ తరలిస్తుండగా మార్గమధ్య లోనే మరణించాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM