రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

byసూర్య | Sat, Apr 13, 2024, 03:29 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో జరిగింది. ఎస్సై కిరణ్ కుమార్ శనివారం తెలిపిన వివరాలిలా. రాఘవపేటకు చెందిన మాదం గంగాధర్ (32) శుక్రవారం బైకుపై తన ఇంటికి వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే నిజామాబాద్ తరలిస్తుండగా మార్గమధ్య లోనే మరణించాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM