పేకాట రాయుళ్ల అరెస్ట్

byసూర్య | Sat, Apr 13, 2024, 03:26 PM

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామంలో శుక్రవారం సాయంత్రం జూదం ఆడుతున్న పదకొండు మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. పక్కా సమాచారం మేరకు గ్రామంలో పేకాట స్థావరంపై దాడులు చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 49, 760 స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తిరుపతి వివరించారు.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM