![]() |
![]() |
byసూర్య | Sat, Apr 13, 2024, 03:23 PM
హుజురాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని జమ్మికుంట, హుజురాబాద్ పట్టణాల్లో శుక్రవారం రేషన్ షాపు లపై రెవెన్యూ అధికారులు దాడి చేశారు. ఆయా షాప్ లలోని స్టాక్ లలో వ్యత్యాసం ఉండటంతో కేసులు నమోదు చేశారు. ఇట్టి షాపులను ఇతర డీలర్లకు ఇన్చార్జిగా అప్పగించారు. ఈ దాడుల్లో డీటీసీఎస్ లు వసంతరావు, వేణుగోపాల్, ఉష, పి శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు కమలేశ్వర్, వినోద్ లు పాల్గొన్నారు.