చెరువులో పడి వ్యక్తి దుర్మరణం

byసూర్య | Sat, Apr 13, 2024, 03:21 PM

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన జక్రాన్ పల్లి మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు.. కలిగోట్ గ్రామానికి చెందిన శేఖర్(32) నిన్న మధ్యాహ్నం 12:30 గంటలకు చేపలు పట్టేందుకు గ్రామంలోని కుమ్మరి కుంటకు వెళ్లాడు. చెరువులో ఉన్న వల తట్టుకొని మునిగిపోయాడు. నేడు మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశామన్నారు.


Latest News
 

అనాజీపూర్ లో 17వ శతాబ్దపు వీరగల్లులు Tue, Jan 21, 2025, 09:59 PM
బీసీలకు 60 శాతం రాజకీయ వాట దక్కాల్సిందే? Tue, Jan 21, 2025, 09:57 PM
ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి Tue, Jan 21, 2025, 09:55 PM
కాంగ్రెస్ నాయకులు గ్రామ సభలు విజయవంతమయ్యేలా చూడాలి Tue, Jan 21, 2025, 09:52 PM
రాహుల్ గాంధీ పీఏనంటూ కూడా మభ్యపెట్టిన బుర్హానుద్దీన్ Tue, Jan 21, 2025, 09:31 PM