ఏటీఎం దొంగ అరెస్ట్..!

byసూర్య | Fri, Apr 12, 2024, 07:01 PM

హుజురాబాద్ మండల పరిధిలో గతనెల 18న ఏటీఎం ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకెళ్లిన నిందితులలో ఒక్కరిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ జి గురువారం తెలిపారు. నిందితుడి దగ్గర నుండి రూ. 60 వేల రూపాయల నగదును, ఒక కంటైనర్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.


Latest News
 

గురుకుల పాఠశాల పరిశీలించిన కలెక్టర్ Sat, Jul 27, 2024, 01:44 PM
సాగర్ కు పెరుగుతున్న వరద ప్రవాహం Sat, Jul 27, 2024, 01:41 PM
అసెంబ్లీ లో హరీష్ రావు Vs బట్టి విక్రమార్క Sat, Jul 27, 2024, 01:23 PM
రేపు వైన్స్ బంద్.. ఎందుకంటే ? Sat, Jul 27, 2024, 12:51 PM
ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షునిగా నక్క రమేష్ Sat, Jul 27, 2024, 12:23 PM