ఏటీఎం దొంగ అరెస్ట్..!

byసూర్య | Fri, Apr 12, 2024, 07:01 PM

హుజురాబాద్ మండల పరిధిలో గతనెల 18న ఏటీఎం ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకెళ్లిన నిందితులలో ఒక్కరిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ జి గురువారం తెలిపారు. నిందితుడి దగ్గర నుండి రూ. 60 వేల రూపాయల నగదును, ఒక కంటైనర్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.


Latest News
 

అష్టలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ.50,000 విరాళం Wed, Feb 12, 2025, 12:56 PM
ఒత్తిడి లేకుండా చదివితేనే ఉత్తమ ఫలితాలు Wed, Feb 12, 2025, 12:51 PM
పిల్లల నిర్లక్ష్యం కారణంగా భార్యను చంపి, వృద్ధుడు ఆత్మహత్య Wed, Feb 12, 2025, 12:51 PM
ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలి Wed, Feb 12, 2025, 12:50 PM
ఐటిఐ ప్రాంగణంలో ఏటీసీ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించిన..ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ Wed, Feb 12, 2025, 12:49 PM