కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి దాతలు విరాళం అందజేత

byసూర్య | Fri, Apr 12, 2024, 05:13 PM

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి దాతలు మీసాల మహేశ్వరి శ్రీనివాస్ రూ. 11, 116, నీలం లక్ష్మి నరసవ్వ పెద్ద లింగం రూ. 10, 116, లద్దూరి హేమలత హన్మంత్ యాదవ్ రూ. 21, 116 లను శుక్రవారం విరాళంగా అందజేశారు. విరాళాలు అందజేసిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. మార్కంటి స్వామి, రాజుపాటిల్, నవీన్, గంగారాం, తదితరులున్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM