byసూర్య | Fri, Apr 12, 2024, 05:13 PM
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి దాతలు మీసాల మహేశ్వరి శ్రీనివాస్ రూ. 11, 116, నీలం లక్ష్మి నరసవ్వ పెద్ద లింగం రూ. 10, 116, లద్దూరి హేమలత హన్మంత్ యాదవ్ రూ. 21, 116 లను శుక్రవారం విరాళంగా అందజేశారు. విరాళాలు అందజేసిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. మార్కంటి స్వామి, రాజుపాటిల్, నవీన్, గంగారాం, తదితరులున్నారు.