దూడపై చిరుత పులి దాడి

byసూర్య | Fri, Apr 12, 2024, 04:42 PM

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం సమీపంలోని కీమ్యాతాండ వద్ద గురువారం రాత్రి మళ్లీ చిరుత పులి దూడపై దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన పర్ష అనే రైతు సమీపంలోని తన వ్యవసాయ పొలంలో పశువులను ప్రతినిత్యం లాగానే ఉంచడం జరిగింది అన్నారు. శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా దూడపై చిరుత పులి దాడి చేసి చంపేసినట్లు తెలిపారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM