గాయపడిన వ్యక్తిని పరామర్శించిన సంకాపురం రాముడు

byసూర్య | Fri, Apr 12, 2024, 04:39 PM

యాక్సిడెంట్స్ తో బాధపడుతున్న వారిని పరామర్శించిన అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు. శుక్రవారం జోగుళాంబ గద్వాల్ జిల్లా అయిజ మండలం తుపత్రాల గ్రామంలో గత 15 రోజుల క్రితం పెబ్బేరు దగ్గర జరిగిన యాక్సిడెంట్స్ తో వెంకట్రాములు గౌడ్ కుమారుడు బాధపడుతున్న విషయాన్ని తెలుసుకుని వారి ఇంటికి వెళ్ళి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట మేడికొండ మాజీ సర్పంచ్, తదితరులు ఉన్నారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM