byసూర్య | Fri, Apr 12, 2024, 04:39 PM
యాక్సిడెంట్స్ తో బాధపడుతున్న వారిని పరామర్శించిన అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు. శుక్రవారం జోగుళాంబ గద్వాల్ జిల్లా అయిజ మండలం తుపత్రాల గ్రామంలో గత 15 రోజుల క్రితం పెబ్బేరు దగ్గర జరిగిన యాక్సిడెంట్స్ తో వెంకట్రాములు గౌడ్ కుమారుడు బాధపడుతున్న విషయాన్ని తెలుసుకుని వారి ఇంటికి వెళ్ళి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట మేడికొండ మాజీ సర్పంచ్, తదితరులు ఉన్నారు.