గుంటి రంగనాథ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

byసూర్య | Fri, Apr 12, 2024, 04:35 PM

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం లోని రాజాపూర్ గ్రామంలో వెలసిన గుంటి రంగనాథ స్వామి వారిని శుక్రవారం ఎమ్మెల్యే విజయుడు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతూ ఆలయంలోకి తీసుకెళ్లారు. పూజా కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్యేకు శాలువాకప్పి పూలమాల వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రమేష్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM