పాఠశాలకు భద్రత కల్పించండి

byసూర్య | Fri, Apr 12, 2024, 04:45 PM

అమరచింత మున్సిపాలిటీలో ఉన్నత పాఠశాలకు భద్రత కరువైంది. పాఠశాల గదులకు తలుపులు, కిటికీలు తుప్పు పట్టి పాడవడంతో సెలవుల పూట గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బెంచీలు, పుస్తకాలను చిందర వందరగా చేస్తున్నారు. దీంతో విద్యార్థులు తమ విలువైన పుస్తకాలను కోల్పోతున్నారు. అధికారులు చర్యలు తీసుకోని పాఠశాలకు భద్రత కల్పించి తలుపులు, కిటికీలు అమార్చాలని శుక్రవారం విద్యార్థులు కోరుతున్నారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM