నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపించండి

byసూర్య | Fri, Apr 12, 2024, 02:05 PM

కోరుట్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ వాదులకు అన్ని విధాల అండగా ఉంటుందని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ మోసపూరిత హామీలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపించాలని అడ్లూరి కోరారు.


Latest News
 

పిఈటి జిల్లా టాపర్ అంకం శేఖర్ కు ఘనసన్మానం Mon, Oct 21, 2024, 04:24 PM
ప్రజలను మోసం చేయడమేనా కాంగ్రెస్ ప్రజా పాలన Mon, Oct 21, 2024, 04:22 PM
సిరి సంపదలు ఇచ్చే దైవం అయ్యప్ప స్వామి... ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.. Mon, Oct 21, 2024, 04:17 PM
మాటల ప్రభుత్వమే చేతల ప్రభుత్వం కాదు Mon, Oct 21, 2024, 04:14 PM
రైతు భరోసా చెల్లించాలని బి ఆర్ ఎస్ నిరసన Mon, Oct 21, 2024, 04:08 PM