విస్తృత స్థాయి సమావేశనికి బయలుదేరిన బీజేపీ నేతలు

byసూర్య | Fri, Apr 12, 2024, 02:04 PM

మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి షాద్ నగర్ నియోజకవర్గం నుండి శుక్రవారం బిజెపి ముఖ్య నాయకులు బయలుదేరారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో బీజేపీ రంగా రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్, పాలమూర్ విష్ణువర్ధన్ రెడ్డి, వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గ్రూప్ 1 విద్యార్థులు కోరితే తాము కోర్టులో కేసు వేశామన్న కేటీఆర్ Mon, Oct 21, 2024, 08:26 PM
విద్యుత్ బిల్లుల పేరుతో భారం మోపే అవకాశముందన్న కేటీఆర్ Mon, Oct 21, 2024, 08:24 PM
బీరప్ప కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Mon, Oct 21, 2024, 08:18 PM
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు Mon, Oct 21, 2024, 08:08 PM
మృతుల కుటుంబాలకు.. అండగా ముదిరాజ్ యూత్ Mon, Oct 21, 2024, 07:34 PM