రాజ్యాంగాన్ని రద్దు చేసే బీజేపీ కుట్రలపై పోరాడుదాం: సిపిఎం

byసూర్య | Fri, Apr 12, 2024, 10:12 AM

మహాత్మ జ్యోతిభా పూలే 197వ జయంతిని గురువారం గోదావరిఖని సీపీఎం పార్టీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర నాయకులు భూపాల్ మాట్లాడుతూ, బీసీ కులగణనను, ప్రభుత్వ రంగ సంస్థలను, సామాజిక న్యాయాన్ని మతసామరస్యాన్నికాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నాయకులు ఏ మహేశ్వరి, యం రమాచారి, వేల్పుల కుమారస్వామి, ఎన్. బిక్షపతి. మెండే శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.


Latest News
 

పలు ద్విచక్ర వాహనాలను ఢీకొన్న కారు.. Tue, Oct 22, 2024, 03:57 PM
మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు Tue, Oct 22, 2024, 03:54 PM
మిమ్మల్ని ఎలా తిట్టాలో కేటీఆర్‌కు శిక్షణ ఇవ్వండి అని సీఎంకు సూచిస్తానన్న జగ్గారెడ్డి Tue, Oct 22, 2024, 03:39 PM
ధరణి పోర్టల్ నిర్వహణను కేంద్ర సంస్థ ఎన్ఐసీకి అప్పగించిన తెలంగాణ Tue, Oct 22, 2024, 03:37 PM
సికింద్రాబాద్‌లోని జవహర్ నగర్ సీఆర్పీఎఫ్ స్కూల్లో పోలీసుల తనిఖీలు Tue, Oct 22, 2024, 03:36 PM