బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పూలేకు నివాళులు

byసూర్య | Thu, Apr 11, 2024, 11:43 AM

మహాత్మ జ్యోతిరావు ఫూలే 197వ జయంతి ఉత్సవాలు బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం స్టడీ సర్కిల్ లో పూలే చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ మాట్లాడుతూ.. పూలే ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది శ్రీనివాస్, సందీప్, అంజలీ, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM