కాంగ్రెస్ లో చేరిన ప్రజా ప్రతినిధులు

byసూర్య | Wed, Apr 10, 2024, 11:02 AM

రాయికల్ మండలం అల్లిపూర్ నుంచి పలువురు వార్డు సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు జగిత్యాలలోని ఇందిరా భవన్ లో బుధవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వార్డ్ మెంబర్లు బోగ అనిత, నర్సయ్య, పొత్తు ప్రవల్లిక -శ్రీనివాస్, వొరగంటి రాజక్క, సిరిపురం శ్రీహరి పద్మశాలి అధ్యక్షుడు ఎంబరి రాజన్న వెంకటేష్, మధు, హరీష్, శేఖర్, డి గంగారాం తదితరులు పార్టీలో చేరారు.


Latest News
 

కూకట్ పల్లి మెట్రో స్టేషన్ల వద్ద యువతుల అసభ్య ప్రవర్తన..! Sat, Oct 26, 2024, 11:42 AM
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ Sat, Oct 26, 2024, 11:27 AM
అంతర్రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 26, 2024, 11:21 AM
మహబూబాబాద్ జిల్లాలో సైకో వీరంగం Sat, Oct 26, 2024, 11:00 AM
తండ్రి కొట్టాడ‌ని 8వ త‌ర‌గ‌తి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ Sat, Oct 26, 2024, 10:57 AM