byసూర్య | Wed, Apr 10, 2024, 11:02 AM
రాయికల్ మండలం అల్లిపూర్ నుంచి పలువురు వార్డు సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు జగిత్యాలలోని ఇందిరా భవన్ లో బుధవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వార్డ్ మెంబర్లు బోగ అనిత, నర్సయ్య, పొత్తు ప్రవల్లిక -శ్రీనివాస్, వొరగంటి రాజక్క, సిరిపురం శ్రీహరి పద్మశాలి అధ్యక్షుడు ఎంబరి రాజన్న వెంకటేష్, మధు, హరీష్, శేఖర్, డి గంగారాం తదితరులు పార్టీలో చేరారు.