byసూర్య | Wed, Apr 10, 2024, 11:01 AM
ఆదిలాబాద్ లోని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు లక్ష్మారెడ్డి, పడగంటి కిష్టయ్య ప్రకటనలో తెలిపారు. వరంగల్ కు చెందిన శరత్ మ్యాక్సీవిజన్ కంటి దవాఖాన వైద్యులు పరీక్షలు చేస్తారని అన్నారు. విశ్రాంత ఉద్యోగులు, పోలీస్ శాఖ (ఆరోగ్యభద్రత కార్డు కలిగిన వారు) జర్నలిస్టులకు నగదురహిత శస్త్రచికిత్సలు అందించనున్నట్లు తెలిపారు