byసూర్య | Wed, Apr 10, 2024, 11:22 AM
ప్రజలు తమ సంస్కృతి సంప్రదాయాలను పాటించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి అన్నారు. మంగళవారం తెలుగు వారి కొత్త సంవత్సరాది ఉగాది పండుగ పురస్కరించుకొని పట్టణంలోని పలు దేవాలయాల్లో ఎమ్మెల్యే పూజలు చేసి నియోజకవర్గ ప్రజలకు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయాల కమిటీల సభ్యులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.