byసూర్య | Fri, Mar 29, 2024, 12:07 PM
కీటక జనిత వ్యాధు లపై ప్రజల్లో అవగాహన పెంచాలని రాష్ట్ర అడిషనల్ డైరె క్టర్ అమర్సింగానాయక్ అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కీటక జనిత వ్యాధులపై జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యసిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కీటక జనిత వ్యాధు లపై ప్రజలను చైతన్య పర్చాలని సూచించారు.