హత్యకేసులో నిందితుడి రిమాండ్

byసూర్య | Fri, Mar 29, 2024, 11:41 AM

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వెంకటంపేటలో అల్లుడిని చంపిన మామను గురువారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు పంపారు. సీఐ నవీన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 22న బండరాళ్ల విషయంలో జరిగిన గొడవకు సంబంధించి పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుతుండగా మామ ఎల్లయ్య ఒక్కసారిగా అల్లుడు రాజుపై కర్ర, బండరాయితో దాడి చేయడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. కేసును ఛేదించిన ఎస్ఐ యాదయ్య, సిబ్బందిని సీఐ అభినందించారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM