byసూర్య | Thu, Mar 28, 2024, 04:04 PM
ఎస్ఏ-2 వార్షిక పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలని ఎస్ఎస్ఏ ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్ తెలిపారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మోతీ నగర్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ప్రార్థన సమయంలో పాఠశాలను సందర్శించి విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎస్ఏ-2 పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలని ఆయన తెలిపారు.