పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలి

byసూర్య | Thu, Mar 28, 2024, 04:04 PM

ఎస్ఏ-2 వార్షిక పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలని ఎస్ఎస్ఏ ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్ తెలిపారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మోతీ నగర్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ప్రార్థన సమయంలో పాఠశాలను సందర్శించి విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎస్ఏ-2 పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలని ఆయన తెలిపారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM