మహాలక్ష్మి స్కీమ్ తో మహిళల అవస్థలపై సజ్జనార్ క్లారిటీ

byసూర్య | Sat, Mar 02, 2024, 11:23 AM

తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత RTC బస్సు ప్రయాణంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. మహిళలు ప్రయాణంలో ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే, త్వరలో కొత్త బస్సు సర్వీసులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. RTC డ్రైవర్స్ ఇబ్బందుల గురించి కూడా జూమ్ మీటింగ్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM