![]() |
![]() |
byసూర్య | Sat, Mar 02, 2024, 10:40 AM
పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లిఖార్జున స్వామి దేవస్థానంలో ఈ నెల 5వ తేదీ నుండి 15 వరకు జరగబోయే బ్రహ్మోత్సవాల కరపత్రాన్ని శనివారం ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తన నివాసంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో ఓదెల ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.