మాస్లైన్ మహాసభలను జయప్రదం చేయండి

byసూర్య | Fri, Mar 01, 2024, 03:21 PM

ఖమ్మంలో ఈ నెల 3, 4, 5న నిర్వహించే సీపీఐ(ఎంఎల్)మాస్లైన్ యూనిటీ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వేంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
మూడు విప్లవ పార్టీలు ఐక్యం కానున్న సందర్భంగా శుక్రవారం ఖమ్మం నగరంలోని సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా జిల్లా కార్యాలయాన్ని పార్టీ జెండాలు, తోరణాలతో నాయకులు ముస్తాబు చేశారు. కార్మిక విప్లవ పార్టీల ఐక్యత చారిత్రక అవసరమని తెలిపారు.


Latest News
 

రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతులు గడప దాటడం లేదు : హరీష్ రావు Sat, Sep 21, 2024, 10:00 PM
'కాంట్రాక్టులన్నీ సీఎం తమ్ముడు, బావమరిదికే'.. కేంద్రానికి కేటీఆర్ లేఖ Sat, Sep 21, 2024, 09:57 PM
పెళ్లికి ఒప్పుకోని పెద్దలు,,,ప్రేమజంట ఆత్మహత్య Sat, Sep 21, 2024, 09:56 PM
గాంధీ భవన్‌కు వైసీపీ ఎంపీ,,,,ఆశ్చర్యపోయిన కాంగ్రెస్ శ్రేణులు Sat, Sep 21, 2024, 09:54 PM
ఏచూరిని కలిసినప్పుడల్లా వారే గుర్తొచ్చేవారు: సీఎం రేవంత్ Sat, Sep 21, 2024, 09:52 PM