ఆందోళన వద్దు.. ఇంకా అవకాశం ఉంది: ఎస్ఈ

byసూర్య | Fri, Mar 01, 2024, 03:20 PM

మార్చి 1 నుంచి ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న 'గృహజ్యోతి' అర్హత పొందిన విద్యుత్ వినియోగదారులకు పథకం అమలులోకి వస్తుందని శుక్రవారం ఎన్పీడీసీఎల్ ఖమ్మం జిల్లా ఎస్ఈ సురేందర్ తెలిపారు.
అర్హత ఉండి ఇప్పటివరకు 'గృహజ్యోతి' ఉచిత విద్యుత్ పథకానికి దరఖాస్తులు చేయని వారికి ఇంకా అవకాశం ఉందన్నారు. అర్హులు సంబంధిత ఎంపీడీవో, పురపాలక, నగరపాలక సంస్థ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు చేయాలని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.


Latest News
 

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్ Sat, Sep 21, 2024, 11:39 PM
అటు భారీ వర్షం.. ఇటు సీఎం కాన్వాయ్ Sat, Sep 21, 2024, 11:34 PM
విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,,,,అమెరికా, జపాన్, టోక్యోలో పర్యటన Sat, Sep 21, 2024, 11:29 PM
యూట్యూబ్ ఛానళ్లపై పోలీసుల నజర్,,,,అసత్య సమాచారం ప్రచారం చేసిన ఛానళ్లపై చర్యలు Sat, Sep 21, 2024, 11:26 PM
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్,,,,ఆయన భార్యపై కూడా కేసులు Sat, Sep 21, 2024, 11:20 PM