అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష

byసూర్య | Fri, Mar 01, 2024, 03:16 PM

కల్లూరు మండలం నారాయణపురంలో మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా స్థానిక ఎమ్మెల్యే దృష్టిలో ఉంచాలని సూచించారు.
ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా ఏ పనులు జరగవని చెప్పారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రధాన సాగునీటి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్ Sat, Sep 21, 2024, 11:39 PM
అటు భారీ వర్షం.. ఇటు సీఎం కాన్వాయ్ Sat, Sep 21, 2024, 11:34 PM
విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,,,,అమెరికా, జపాన్, టోక్యోలో పర్యటన Sat, Sep 21, 2024, 11:29 PM
యూట్యూబ్ ఛానళ్లపై పోలీసుల నజర్,,,,అసత్య సమాచారం ప్రచారం చేసిన ఛానళ్లపై చర్యలు Sat, Sep 21, 2024, 11:26 PM
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్,,,,ఆయన భార్యపై కూడా కేసులు Sat, Sep 21, 2024, 11:20 PM