byసూర్య | Fri, Mar 01, 2024, 03:15 PM
బీఆర్ఎస్ ఎన్నికల హామీలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన చేస్తే అక్రమంగా కేసులు బనాయించారని సీపీఎం రఘునాథపాలెం మండల కార్యదర్శి ఎస్ నవీన్ రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో వెంటనే కేసులను తొలగించాలని శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు పడకల ఇళ్లు అర్హత లేని వారికి పంపిణీ చేయటంపై ప్రశ్నిస్తే కేసులు పెట్టారని ఆరోపించారు.