byసూర్య | Fri, Mar 01, 2024, 01:15 PM
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలున్నాయని.. అధికారులు, నిపుణులు చెప్పినా వినకుండా బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం కట్టిందని మండిపడ్డారు. కాళేశ్వరం కామధేనువు ఎట్లయితదో బీఆర్ఎస్ నతేలు చెప్పాలన్నారు. కాళేశ్వరం కామధేనువు కాదు.. తెలంగాణ పాలిట ఒక శాపంగా, భారంగా మారిందన్నారు.