మంత్రి సీతక్కను కలిసిన ములుగు గ్రంథాలయ ఛైర్మన్

byసూర్య | Sat, Oct 19, 2024, 08:49 PM

హైదరాబాద్ ప్రజా భవన్ లోని మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయంలో శనివారం ములుగు జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ గా భాద్యతలు చేపట్టిన బానోత్ రవిచందర్ మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో గ్రంథాలయ ఛైర్మన్ పదవి ఇప్పించినందుకు మంత్రి సీతక్కకు ఎప్పటికీ రుణపడి ఉంటానని బానోత్ రవిచందర్ తెలిపారు. మంత్రి సీతక్కని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, చాంద్ పాషా తదితరులున్నారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM