గ్రంథాలయ ఛైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

byసూర్య | Sat, Oct 19, 2024, 08:48 PM

ములుగు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన బానోత్ రవిచంద్రను వెంకటాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాతో సన్మానించారు. ములుగు జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అద్యక్ష అభ్యర్థి నాయకుడు మారం సుమన్ రెడ్డి, మాజీ సర్పంచ్ తుమ్మేటి రాజిరెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM