byసూర్య | Fri, Mar 01, 2024, 11:03 AM
హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం గ్రామ గౌడ సోదరుల ఆధ్వర్యంలో గౌడ సంఘం భవనంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, మార్చ్ 10 న తెలంగాణ ఉద్యమ నేత మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ఘన సన్మాన కార్యక్రమం విజయవంతం చేయాలని మండలం నుండి గౌడ సోదరులందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.