byసూర్య | Fri, Mar 01, 2024, 10:25 AM
దౌల్తాబాద్ మండలంలోని కేంద్రంలోని కెనాల్ ను పరిశీలించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గురువారం పరిశీలించారు. వారితో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కీ వెంకటయ్య, డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, స్థానిక, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.