'ధరణి' బాధితులకు గుడ్‌న్యూస్

byసూర్య | Thu, Feb 29, 2024, 03:07 PM

తెలంగాణ ప్రభుత్వం ధరణి బాధితులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులను క్లియర్ చేయడానికి గడువును నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ అధికారులందరూ దరఖాస్తులను నిర్ణీత గడువులోపు క్లియర్ చేయాలని సూచించింది. టైమ్‌లైన్ ప్రకారం.. తహాశీల్ధార్ 7 రోజులు, ఆర్డీఓ 3 రోజులు, అదనపు కలెక్టర్(రెవెన్యూ) 3 రోజులు, కలెక్టర్ 7 రోజుల్లో పరిష్కరించాలి.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM