మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర

byసూర్య | Thu, Feb 29, 2024, 03:07 PM

దేవరకొండ నియోజకవర్గం, పిఏపల్లి మండలం కేశనేనిపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రమావత్ రవి తల్లి మృతి బాధాకరం అని నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం కేశనేనిపల్లి గ్రామంలో ఆమె చిత్ర పటానికి మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పూల మాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శించారు.


Latest News
 

'సేవ్ సికింద్రాబాద్' ర్యాలీతో ఉద్రిక్తంగా మారిన పరిస్థితి Sat, Jan 17, 2026, 05:58 PM
ర్యాలీ చేసే హక్కు లేదా? Sat, Jan 17, 2026, 05:56 PM
ప్రకటనల బాట పట్టబోతున్న చాట్‌జీపీటీ Sat, Jan 17, 2026, 05:54 PM
ప్రపంచ దేశాలకు హెచ్చరిక జారీచేసిన ట్రంప్ Sat, Jan 17, 2026, 05:50 PM
క్రికెట్ టోర్నమెంట్లోప్రథమ బహుమతి గెలుచుకున్న జాల్ తండా యువకులు Sat, Jan 17, 2026, 05:28 PM