మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర

byసూర్య | Thu, Feb 29, 2024, 03:07 PM

దేవరకొండ నియోజకవర్గం, పిఏపల్లి మండలం కేశనేనిపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రమావత్ రవి తల్లి మృతి బాధాకరం అని నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం కేశనేనిపల్లి గ్రామంలో ఆమె చిత్ర పటానికి మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పూల మాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శించారు.


Latest News
 

కలెక్టర్ నోట ఇలాంటి మాట రావడంతో.. రైతుల ముఖాల్లో ఒక్కసారిగా ఆనందం Wed, Apr 23, 2025, 07:29 PM
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో,,,, తీవ్రమైన వడగాల్పులు, ఉక్కపోత Wed, Apr 23, 2025, 07:23 PM
భూభారతి చట్టంతో సమస్యలకు పరిష్కారం Wed, Apr 23, 2025, 06:07 PM
బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం Wed, Apr 23, 2025, 06:04 PM
పచ్చదనం పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: డాక్టర్ తిరుపతి Wed, Apr 23, 2025, 06:02 PM