![]() |
![]() |
byసూర్య | Fri, Feb 23, 2024, 04:24 PM
సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవారం పెనుబల్లి మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటల నుండి పెనుబల్లి, బయ్యనగూడెం, కొత్త కారాయిగూడెం, ఎల్ఎస్ బంజర్, అడసర్లపాడు గ్రామాల్లో పర్యటించి పలు బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు.
కావున మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని ఆయన క్యాంపు కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటనలో పేర్కొన్నారు.