రైతులపై కాల్పులు దారుణం

byసూర్య | Fri, Feb 23, 2024, 04:24 PM

పంజాబ్, హరియాన సరిహద్దుల్లో పోలీసులు రైతులపై కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ గురువారం సత్తుపల్లి పట్టణ కేంద్రంలో వామపక్ష పార్టీలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
పంట ఉత్పత్తులకు మద్దతు ధర కోరుతూ మలిదశ ఉద్యమం ప్రారంభించిన రైతులపై మోదీ ప్రభుత్వం కాల్పులు నిర్వహించిందని, ఈ కాల్పుల్లో శుభకరణ్ సింగ్ రైతు మృతి చెందటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.


Latest News
 

అనాజీపూర్ లో 17వ శతాబ్దపు వీరగల్లులు Tue, Jan 21, 2025, 09:59 PM
బీసీలకు 60 శాతం రాజకీయ వాట దక్కాల్సిందే? Tue, Jan 21, 2025, 09:57 PM
ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి Tue, Jan 21, 2025, 09:55 PM
కాంగ్రెస్ నాయకులు గ్రామ సభలు విజయవంతమయ్యేలా చూడాలి Tue, Jan 21, 2025, 09:52 PM
రాహుల్ గాంధీ పీఏనంటూ కూడా మభ్యపెట్టిన బుర్హానుద్దీన్ Tue, Jan 21, 2025, 09:31 PM