రైతులపై కాల్పులు దారుణం

byసూర్య | Fri, Feb 23, 2024, 04:24 PM

పంజాబ్, హరియాన సరిహద్దుల్లో పోలీసులు రైతులపై కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ గురువారం సత్తుపల్లి పట్టణ కేంద్రంలో వామపక్ష పార్టీలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
పంట ఉత్పత్తులకు మద్దతు ధర కోరుతూ మలిదశ ఉద్యమం ప్రారంభించిన రైతులపై మోదీ ప్రభుత్వం కాల్పులు నిర్వహించిందని, ఈ కాల్పుల్లో శుభకరణ్ సింగ్ రైతు మృతి చెందటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM