రూ. 75లక్షలకు ఐపీ దాఖలు

byసూర్య | Fri, Feb 23, 2024, 04:18 PM

ఖమ్మం లెనిన్ నగర్ కు చెందిన మడిపల్లి స్టాలిన్ రూ. 75 లక్షలకు గాను గురువారం కోర్టులో దివాళా పిటీషన్(ఐపీ) దాఖలు చేశాడు. ఆయన ఖమ్మంలో ఎస్ఎస్ ల్యాబ్ పేరుతో రక్త పరీక్షల కేంద్రాన్ని నిర్వహించగా,
పలువురి వద్ద అప్పులు చేశాడు. వీటిని తీర్చలేని పరిస్థితి ఎదురైందని పేర్కొంటూ 18మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయవాది ద్వారా దివాళా పిటీషన్ దాఖలు చేశాడు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM