రూ. 75లక్షలకు ఐపీ దాఖలు

byసూర్య | Fri, Feb 23, 2024, 04:18 PM

ఖమ్మం లెనిన్ నగర్ కు చెందిన మడిపల్లి స్టాలిన్ రూ. 75 లక్షలకు గాను గురువారం కోర్టులో దివాళా పిటీషన్(ఐపీ) దాఖలు చేశాడు. ఆయన ఖమ్మంలో ఎస్ఎస్ ల్యాబ్ పేరుతో రక్త పరీక్షల కేంద్రాన్ని నిర్వహించగా,
పలువురి వద్ద అప్పులు చేశాడు. వీటిని తీర్చలేని పరిస్థితి ఎదురైందని పేర్కొంటూ 18మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయవాది ద్వారా దివాళా పిటీషన్ దాఖలు చేశాడు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM