కేపీఎల్ క్రికెట్ టోర్నీ ప్రారంభం

byసూర్య | Fri, Feb 23, 2024, 04:14 PM

ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఖమ్మం ప్రీమియర్ లీగ్(కేపీఎల్) క్రికెట్ టోర్నీ గురువారం ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు జరిగే పోటీలను నిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ప్రారంభించి మాట్లాడారు.
తొలిసారి నిర్వహిస్తున్న టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటుండగా, లీగ్ కం నాకౌట్ పద్ధతిలో మ్యాచ్లు జరుగుతాయన్నారు. డీవైఎస్ఓ టి. సునీల్ కుమార్ రెడ్డి, టీ. దయాకర్ రెడ్డి ఉన్నారు.


Latest News
 

ఇక వర్షాలే..ఎండ తీవ్రత నుంచి ఉపశమనం Sun, Mar 16, 2025, 07:33 PM
తెలంగాణ యువతకు .. ఒక్కొక్కరికి రూ. 3 నుంచి 5 లక్షలు Sun, Mar 16, 2025, 06:12 PM
అర్ధరాత్రి వేళ ప్రవేశించిన ఆగంతకుడు..బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం Sun, Mar 16, 2025, 05:50 PM
మా ప్రభుత్వం వచ్చాకే.. వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్, రింగ్‌రోడ్డు ... సీఎం రేవంత్‌రెడ్డి Sun, Mar 16, 2025, 05:47 PM
పీఎం ఆవాస్ యోజన పథకం.. వెబ్‌సైట్లో లబ్ధిదారుల లిస్ట్.. Sun, Mar 16, 2025, 05:43 PM