కేపీఎల్ క్రికెట్ టోర్నీ ప్రారంభం

byసూర్య | Fri, Feb 23, 2024, 04:14 PM

ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఖమ్మం ప్రీమియర్ లీగ్(కేపీఎల్) క్రికెట్ టోర్నీ గురువారం ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు జరిగే పోటీలను నిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ప్రారంభించి మాట్లాడారు.
తొలిసారి నిర్వహిస్తున్న టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటుండగా, లీగ్ కం నాకౌట్ పద్ధతిలో మ్యాచ్లు జరుగుతాయన్నారు. డీవైఎస్ఓ టి. సునీల్ కుమార్ రెడ్డి, టీ. దయాకర్ రెడ్డి ఉన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM