కేపీఎల్ క్రికెట్ టోర్నీ ప్రారంభం

byసూర్య | Fri, Feb 23, 2024, 04:14 PM

ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఖమ్మం ప్రీమియర్ లీగ్(కేపీఎల్) క్రికెట్ టోర్నీ గురువారం ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు జరిగే పోటీలను నిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ప్రారంభించి మాట్లాడారు.
తొలిసారి నిర్వహిస్తున్న టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటుండగా, లీగ్ కం నాకౌట్ పద్ధతిలో మ్యాచ్లు జరుగుతాయన్నారు. డీవైఎస్ఓ టి. సునీల్ కుమార్ రెడ్డి, టీ. దయాకర్ రెడ్డి ఉన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM