![]() |
![]() |
byసూర్య | Fri, Feb 23, 2024, 04:14 PM
ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఖమ్మం ప్రీమియర్ లీగ్(కేపీఎల్) క్రికెట్ టోర్నీ గురువారం ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు జరిగే పోటీలను నిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ప్రారంభించి మాట్లాడారు.
తొలిసారి నిర్వహిస్తున్న టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటుండగా, లీగ్ కం నాకౌట్ పద్ధతిలో మ్యాచ్లు జరుగుతాయన్నారు. డీవైఎస్ఓ టి. సునీల్ కుమార్ రెడ్డి, టీ. దయాకర్ రెడ్డి ఉన్నారు.