594 మందిపై కేసు నమోదు: సీపీ

byసూర్య | Fri, Feb 23, 2024, 04:13 PM

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 594 మందిపై సిటీ పోలీసు యాక్టు కింద కేసు నమోదు చేసినట్టు పోలీసు కమిషనర్ సునిల్ దత్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీసు యాక్టు అమల్లో ఉందని,
బహిరంగ మద్యపానం, ర్యాష్ డ్రైవింగ్, సమయానికి మించి షాపులు తెరవడం, బర్త్ డేల పేరుతో రోడ్లపై వాహనాలు అడ్డుపెట్టి ప్రజలకు అసౌకర్యం కలిగించే వారిపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరు పరుస్తామన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM