594 మందిపై కేసు నమోదు: సీపీ

byసూర్య | Fri, Feb 23, 2024, 04:13 PM

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 594 మందిపై సిటీ పోలీసు యాక్టు కింద కేసు నమోదు చేసినట్టు పోలీసు కమిషనర్ సునిల్ దత్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీసు యాక్టు అమల్లో ఉందని,
బహిరంగ మద్యపానం, ర్యాష్ డ్రైవింగ్, సమయానికి మించి షాపులు తెరవడం, బర్త్ డేల పేరుతో రోడ్లపై వాహనాలు అడ్డుపెట్టి ప్రజలకు అసౌకర్యం కలిగించే వారిపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరు పరుస్తామన్నారు.


Latest News
 

51 అడుగులకు చేరిన నీటిమట్టం Sat, Jul 27, 2024, 09:05 AM
రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM