స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి: జావేద్

byసూర్య | Fri, Feb 23, 2024, 04:12 PM

హర్యానాలో పోలీసులు జరిపిన కాల్పుల్లో రైతు శుభకరన్ సింగ్ మరణించారని, దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని టీపీసీసీ సభ్యుడు, ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావీద్ డిమాండ్ చేశారు.
ఢిల్లీలో రైతుల నిరసన దీక్షలకు జిల్లా కాంగ్రెస్ తరపున సంఘీబావం తెలుపుతూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి రైతులకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM