స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి: జావేద్

byసూర్య | Fri, Feb 23, 2024, 04:12 PM

హర్యానాలో పోలీసులు జరిపిన కాల్పుల్లో రైతు శుభకరన్ సింగ్ మరణించారని, దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని టీపీసీసీ సభ్యుడు, ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావీద్ డిమాండ్ చేశారు.
ఢిల్లీలో రైతుల నిరసన దీక్షలకు జిల్లా కాంగ్రెస్ తరపున సంఘీబావం తెలుపుతూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి రైతులకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.


Latest News
 

నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. Sun, Jan 12, 2025, 09:50 PM
కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజయ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు Sun, Jan 12, 2025, 09:48 PM
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడి బలి Sun, Jan 12, 2025, 08:46 PM
రేపటి మంత్రి పొంగులేటి పర్యటన వివరాలు Sun, Jan 12, 2025, 08:43 PM
శాంటినోస్‌ గ్లోబల్‌ స్కూల్‌ 8వ వార్సికోత్సవ వేడుకల్లో పాల్గొన సబితా ఇంద్రారెడ్డి Sun, Jan 12, 2025, 08:41 PM