స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి: జావేద్

byసూర్య | Fri, Feb 23, 2024, 04:12 PM

హర్యానాలో పోలీసులు జరిపిన కాల్పుల్లో రైతు శుభకరన్ సింగ్ మరణించారని, దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని టీపీసీసీ సభ్యుడు, ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావీద్ డిమాండ్ చేశారు.
ఢిల్లీలో రైతుల నిరసన దీక్షలకు జిల్లా కాంగ్రెస్ తరపున సంఘీబావం తెలుపుతూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి రైతులకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM