యాపదిన్నె గ్రామంలో సిసి రోడ్ పనులకు భూమి పూజ చేసిన ఎంపిటిసి

byసూర్య | Fri, Feb 23, 2024, 03:48 PM

జోగులాంబ గద్వాల్ జిల్లా, అలంపూర్ నియోజకవర్గం, ఐజ మండలం యాపదిన్నె గ్రామంలో మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి ఎస్. ఏ డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశానుసారం మురారి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 20 లక్షల రూపాయల సీసీ రోడ్ పనులకు శుక్రవారం భూమి పూజ చేసి ప్రారంభించినారు. ఎంపీటీసీ మురారి నిర్మల శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ వింసెంట్, మాజీ ఉప్ప సర్పంచ్ మద్దెమ్మ, కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM