యాపదిన్నె గ్రామంలో సిసి రోడ్ పనులకు భూమి పూజ చేసిన ఎంపిటిసి

byసూర్య | Fri, Feb 23, 2024, 03:48 PM

జోగులాంబ గద్వాల్ జిల్లా, అలంపూర్ నియోజకవర్గం, ఐజ మండలం యాపదిన్నె గ్రామంలో మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి ఎస్. ఏ డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశానుసారం మురారి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 20 లక్షల రూపాయల సీసీ రోడ్ పనులకు శుక్రవారం భూమి పూజ చేసి ప్రారంభించినారు. ఎంపీటీసీ మురారి నిర్మల శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ వింసెంట్, మాజీ ఉప్ప సర్పంచ్ మద్దెమ్మ, కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM