విద్యుత్ ఘాతంతో ఇరువురు మృతి

byసూర్య | Fri, Feb 23, 2024, 03:42 PM

దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్న చింత కుంట మండలం పరిధి పూర్ గ్రామ చెరువులో శుక్రవారం కరెంటు మోటార్ రిపేర్ కై నీళ్లలోకి దిగాక కరెంట్ షాక్ (విద్యుదాఘాతానికి) కి గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM