విద్యుత్ ఘాతంతో ఇరువురు మృతి

byసూర్య | Fri, Feb 23, 2024, 03:42 PM

దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్న చింత కుంట మండలం పరిధి పూర్ గ్రామ చెరువులో శుక్రవారం కరెంటు మోటార్ రిపేర్ కై నీళ్లలోకి దిగాక కరెంట్ షాక్ (విద్యుదాఘాతానికి) కి గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Latest News
 

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ రికార్డు.. చరిత్ర సృష్టించిన కాంగ్రెస్ విజయం Fri, Nov 14, 2025, 04:42 PM
"ప్రజల గొంతుకగా పోరాటం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు" Fri, Nov 14, 2025, 04:38 PM
జూబ్లీహిల్స్ విజయంతో ఊపందుకున్న కాంగ్రెస్.. లోకల్ బాడీ ఎన్నికలకు సన్నాహం Fri, Nov 14, 2025, 04:30 PM
రేవంత్ రాజకీయ చాణక్యం.. కాంగ్రెస్‌లో సీనియర్ల సవాల్‌ను సైలెంట్‌గా తిప్పికొట్టిన సీఎం Fri, Nov 14, 2025, 04:26 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ Fri, Nov 14, 2025, 04:13 PM