విద్యుత్ ఘాతంతో ఇరువురు మృతి

byసూర్య | Fri, Feb 23, 2024, 03:42 PM

దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్న చింత కుంట మండలం పరిధి పూర్ గ్రామ చెరువులో శుక్రవారం కరెంటు మోటార్ రిపేర్ కై నీళ్లలోకి దిగాక కరెంట్ షాక్ (విద్యుదాఘాతానికి) కి గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Latest News
 

పేదింటి పెళ్లికి మాజీ వైస్ ఎంపీపీ సాయం Fri, Feb 07, 2025, 05:42 PM
ప్రభుత్వం ఆరు గ్యారంటీ అమలు చేసి స్థానిక ఎన్నికలలోకి వెళ్లాలి Fri, Feb 07, 2025, 05:38 PM
వైభోపీతంగా శ్రీ మల్లికార్జున స్వామి విగ్ర ప్రతిష్ట కళ్యాణ మహోత్సవాలు Fri, Feb 07, 2025, 05:30 PM
దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ సిబ్బంది Fri, Feb 07, 2025, 05:27 PM
సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ధ్వజం Fri, Feb 07, 2025, 05:07 PM